రాజ్య సింహాసనం 31

By | December 19, 2019
naa telugu kathalu రాజ్య సింహాసనం 31 ఆదిత్యసింహుడు : లేదు నాన్న గారు….అన్నగారి గూఢచారి ఒకతనికి ఈ విషయం తెలిసిపోయింది…. రత్నసింహుడు : ఏమంటున్నావు కుమారా….ఇది చాలా ప్రమాదకరమైన వార్త….మరి ఈ విషయం తెలిసి ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు ఆదిత్యా…. ఆదిత్యసింహుడు : ఏం చెయ్యమంటారు నాన్న….నాకు విషయం తెలిసేసరికి అతను పారిపోయాడు….(అని అబధ్ధం చెప్పాడు.) రత్నసింహుడు : (తన ఆసనంలో నుండి లేచి గాభరాగా తిరుగుతూ) ఇప్పుడు ఏం చేద్దాం…. ఆదిత్యసింహుడు : అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు….రమణయ్య గారు అతన్ని అంతమొందించాడు…. ఆ మాట వినగానే రత్నసింహుడి మనసు కుదుటపడింది. తరువాత వాళ్ళిద్దరూ కొద్దిసేపు తమ రాజ్యానికి వెళ్ళాల్సిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు. ఆదిత్యసింహుడు అక్కడ నుండి వచ్చి తన మందిరంలో కూర్చుని ప్రభావతి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలో రమణయ్య అక్కడకు వచ్చి ఆదిత్యసింహుడి వైపు చూస్తూ….. రమణయ్య : ఏంటి ప్రభూ…ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు…. ఆదిత్యసింహుడు : అవును రమణయ్య గారూ….ప్రభావతి గురించే ఆలోచిస్తున్నా…. రమణయ్య : అవును ప్రభూ…చాలా క్లిష్టమైన సమస్యే….. ఆదిత్యసింహుడు : ఈ బంధం ఎక్కడ వరకు తీసుకెళ్తుందో….ఎవరి జీవితం ఏ మలుపు తిరిగుతుందో అర్ధం కావడం లేదు…. రమణయ్య : మరి ప్రభావతి గారికి పరిస్థితి వివరించకపోయారా ప్రభూ…. ఆదిత్యసింహుడు : అదే రమణయ్య గారు…ఈ రాత్రికి ఆమెను

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *