రాజ్య సింహాసనం 10
రాజ్య సింహాసనం 10 మంజుల నోటి వెంట అలాంటి మాటలు వచ్చేసరికి స్వర్ణమంజరిలో కోరిక పడగ విప్పింది.ఆమె ఆడతనంలో రసాలు ఊరడం మొదలయ్యాయి.
కాని తనలో పెరిగుతున్న కోరికను అణుచుకుంటూ మంజులను చిన్నగా కసురుకుని బట్టలు వేసుకుని బయటకు వచ్చి మళ్ళి సమావేశంలో కూర్చున్నది.
తమ మీద స్వర్ణమంజరికి అనుమానం రానందుకు సంతోషపడుతూ వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నది.
స్వర్ణమంజరి తన ఆసనంలో కూర్చుంటూ, “అమాత్యా….ఇదివరకు మీరు ఆదిత్యసింహుడికి పట్టాభిషేకం జరగకుండా చేయడానికి ఏదో అవకాశం ఉన్నదన్నారు, ఏంటది?” అని అడిగింది.
“చాలా తక్కువ అవకాశం మహారాణి గారు….అదేమంటే….సాధారణంగా పట్టాభిషేకం జరిగేటప్పటికి వివాహం జరిగి ఉండాలి,” అన్నాడు ఒక మంత్రి.
అది విన్న స్వర్ణమంజరి, “మరి ఇంతకు ముందు చాలా మందికి వివాహాలకు పూర్వమే పట్టాభిషేకాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా,” అని అడిగింది.
“అవును మహారాణి….కాని ఆ పట్టాభిషేకాలు అన్నీ ఏదైనా రాజ్యానికి రాజు ఆకస్మికంగా మరణించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అతని కుమారునికి పట్టాభిషేకం జరిపించేవారు….కాని ఇక్కడ చక్రవర్తిగారు జీవించే ఉన్నారు కాబట్టి అలా చేయడానికి అవకాశం లేదు…..కాని,” అంటూ ఆగాడు మంత్రి గారు.
“అమాత్యా…ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాని….ఇలాంటి పదాలు వాడకండి…..ఉన్నది ఉన్నట్టు చెప్పండి,” అసహనంగా అన్నది స్వర్ణమంజరి.