రాజ్య సింహాసనం 1
రాజ్య సింహాసనం 1 ఇక కధ విషయానికి వస్తే రాజ్యసింహాసనం దక్కించుకోవడం కోసం ముగ్గురు అన్నదమ్ములు చేసిన ప్రయత్నాలు ఈ కధ సారాంశం ఇక కధలో క్యారక్టర్స్ విషయానికి వస్తే....
రత్నసింహుడు – అవంతీపుర సామ్రాజ్య అధినేత.
కళావతి – రత్నసింహుడి భార్య, అవంతీపుర మహారాణి.
విజయ సింహుడు – రత్నసింహుడి మొదటి కొడుకు
స్వర్ణమంజరి – విజయసింహుడి భార్య, రత్నసింహుడి పెద్ద కోడలు
వీర సింహుడు – రత్నసింహుడి రెండవ కొడుకు
ప్రభావతి – వీరసింహుడి భార్య, రత్నసింహుడి రెండో కోడలు
ఆదిత్య సింహుడు – రత్నసింహుడి మూడవ కొడుకు, ఇంకా పెళ్ళి కాలేదు, కారణం అతనికి నచ్చిన రాకుమార్తె దొరకలేదు.
అవంతీపుర సామ్రాజ్యము, దానికి రాజు రత్నసింహుడు, చాలా కాలం రాజ్యం పరిపాలించిన తరువాత తన తరువాత రాజుగా తన ముగ్గురు కొడుకుల్లోఎవరిని రాజుగా నిర్ణయించాలో అర్ధం కాక మధనపడుతుండేవాడు.
రత్నసింహుడికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు
మెదటి కొడుకు - విజయ సింహుడు,
స్వర్ణ మంజరి ః
విజయ సింహుడి భార్య, నిజంగా పేరుకి తగ్గట్టు ఆమె ఒళ్ళు బంగారపు ఛాయతో మెరిసి పోతుంటుంది, గుండ్రటి మొహం, తీర్చిదిద్దినట్టుండె కను ముక్కుతీరు, చక్కటి పలు వరస, పొడవైన కేశ సంపద, కొబ్బరిబోండాల్లాంటి ఎత్తులు, సన్నటి నడుము, అరటిబోదెల్లా పచ్చగా నున్నగ మెరిసిపోతుండే తొడలు, దాదాపు 5.5 అడుగుల ఎత్తు, ఆమె ఒంట్లో ఎక్కడ ఏమి ఎంతలో ఉండాలో అంత కరెక్టుగా ఉండి మంచి కసిగా ఉండేది. వీళ్ళకు ఒక అబ్బాయి, వయసు9 ఏళ్ళు.
రెండవ కొడుకు – వీర సింహుడు,
ప్రభావతి ః
వీరసింహుడి భార్య. ఈమె కూడా చాలా అందంగా ఉంటుంది. ఎర్రగా కాచిన పాల వంటి ఒంటి చాయ, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, సంపెంగ మొగ్గలాంటిముక్కు, ఎర్రటి దొండ పండు లాంటి పెదవులు, శంఖం లాంటి మెడ, బిగువైన శరీరం, ఒక అమ్మాయి, వయసు 5 ఏళ్ళు
మూడవ కొడుకు – ఆదిత్య సింహుడు, ఇంకా పెళ్ళి కాలెదు.
రత్నసింహుడు తన తరువాత రాజుగా నిర్ణయించడానికి ఇంతగా ఆలోచించడానికి కారణం ఏంటంటే, తన మొదటి కొడుకు విజయ సింహుడుభయస్తుడు, యుధ్ధాలంటే భయం, రాజ తంత్రం గురించి, రాజకీయాల గురించి సరైన అవగాహన లేదు.
ఇక రెండో కొడుకు వీర సింహుడు, పేరుకు తగ్గట్టు వీరుడు, ఎప్పుడూ యుధ్ధం అంటే ఉత్సాహంగా ముందు ఉంటాడు. ఎప్పుడు రాజ్యంలో ఉండటంకన్నాయుధ్ధ భూమిలో ఉండటానికి ఇష్టపడుతుంటాడు. రాజకీయాల గురించి అస్సలు ఆసకి కనపరిచేవాడు కాదు.
మూడో కొడుకు ఆదిత్య సింహుడు, చాలా తెలివైన వాడు, సమయానికి తగ్గట్టు రాజకీయాల్లో కాని, రాజ తంత్రాల్లో కాని చాలా చురుగ్గా నిర్ణయాలుతీసుకుంటుంటాడు. అలాగే యుధ్ధవిద్యల్లో కూడా ఆరితేరినవాడు, తన చిన్నన్నయ్య వీరసింహుడి కంటే యుధ్ధ విద్యల్లో ఆరితేరినవాడు. పైగా తను కోరున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు…తాను కోరుకున్నది రాజ్యం అయినా, ఆడది అయినా సరె…వెనకాడకుండా దక్కించుకునేదాకా విశ్రాంతి తీసుకోడు.
ఒక రోజు రత్నసింహుడు తన ముగ్గురు కొడుకుల్ని తన విశ్రాంతి మందిరానికి పిలిపించాడు.
దాంతో కొడుకులు ముగ్గురు తండ్రి మందిరానికి వెళ్ళారు. అక్కడ రత్నసింహుడు దీర్ఘంగా ఆలోచించడం చూసి సమస్య చాలా తీవ్రమయినదని ముగ్గురికిఅర్ధం అయింది.