రాజ్య సింహాసనం 21

By | November 28, 2019
రాజ్య సింహాసనం 21 ఇక ఆ రెండు రోజులు ఆదిత్యసింహుడు పక్కనే ఉన్న అరణ్యం లోకి ప్రభావతితో కలిసి వేటకు వెళ్ళి అక్కడే ఆమెను మళ్ళీ అనుభవించిన తరువాత రాజప్రాసాదానికి వచ్చేవారు. అలాగే రాత్రిళ్ళు కూడా ఆదిత్యసింహుడు చెట్టు ద్వారా ప్రభావతి మందిరంలోకి వచ్చి ఆమెను తన కసితీరా అనుభవిస్తున్నాడు. ప్రభావతికి కూడా ఆదిత్యసింహుడు ఇచ్చే సుఖం నచ్చడంతో అడ్డు చెప్పకుండా అతనికి నచ్చినట్టు ఉంటూ సుఖాన్ని ఇచ్చింది. రెండు రోజుల తరువాత ఆదిత్యసింహుడు రాజపరివారం దగ్గర వీడ్కోలు తీసుకుని రమణయ్యతో కలిసి అక్కడ నుండి బయలుదేరాడు. ప్రభావతితో సంగమం జరిగిన తరువాత ఆదిత్యసింహుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజ్యానికి వెళ్ళి పెళ్ళి విషయం ప్రస్తావించాలని అనుకున్నాడు. దాంతో ఆదిత్యసింహుడు రమణయ్యతో కలిసి తన చిన్నన్న వీరసింహుడు ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు. నాలుగు రోజులు ప్రయాణించిన తరువాత ఆదిత్యసింహుడు, రమణయ్య వీరసింహుడు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఆదిత్యసింహుడిని చూడగానే వీరసింహుడు చాలా సంతోషంతో ఎదురెళ్ళి తన తమ్ముడిని ప్రేమతో ఆలింగనం చేసుకుని తన శిబిరం లోకి తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తరువాత వీరసింహుడు, “ఏంటి తమ్ముడు….అమ్మా, నాన్న అందరూ బాగానే ఉన్నారు కదా,” అనడిగాడు. ఆదిత్యసింహుడు : అంతా బాగానే ఉన్నారు అన్నగారూ….తల్లిగారి దగ్గర నుండి మీకోసం విశేష సమాచారం తెచ్చాను... వీరసింహుడు : ఏంటది…. ఆదిత్యసింహుడు : అది వింటే మీరు సంతోషంతో ఉప్పొంగిపోతారు…. వీరసింహుడు : ముందు ఆ వార్త చెప్పు ఆదిత్యా….సంతోషమో…లేక మరొకటో నేను చెబుతాను…(అంటూ నవ్వాడు.) ఆదిత్యసింహుడు : మీకు వివాహం చేయాలని అనుకుంటున్నారు…. ఆ మాట వినగానే వీరసింహుడి మొహంలో ఏవిధమైన భావం కనిపించలేదు. అదిత్యసింహుడు : ఏంటన్నయ్యా….మీకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదా…. వీరసింహుడు : (తన తమ్ముడి వైపు చూసి నవ్వుతూ) అదేం లేదు తమ్ముడూ….కాకపోతే పెళ్ళి అయిన తరువాత ఇప్పుడు ఉన్నంత స్వతంత్రంగా ఉండలేం కదా….అదే ఆలోచిస్తున్నా…..

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *