రాజ్య సింహాసనం 44

By | January 23, 2020
naa telugu kathalu రాజ్య సింహాసనం 44 విక్రమవర్మ : అవును….మా వేగుల ద్వారా ఆ విషయం తెలిసింది… రమణయ్య : నేను మీతో ఏకాంతంగా సమావేశం జరపాలి ప్రభూ….మీ సోదరి స్వర్ణమంజరి గారి దగ్గర నుండి సందేశం తెచ్చాను….అది మీకు అత్యవసరంగా మీకు విన్నవించమని మీ సోదరి గారు మరీ మరీ చెప్పమన్నారు…. విక్రమవర్మ : తప్పకుండా….మిమ్మల్ని మా అంతరంగిక మందిరంలో తప్పకుండా సమావేశం అవుదాము…(అంటూ అక్కడ సేవకుడితో) రమణయ్య గారిని మా అంతరంగిక మందరంలో కూర్చోబెట్టు….(అంటూ రాజసభ సభ్యుల వైపు చూస్తూ) ఇక ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాం….విక్రమవర్మ అలా అనగానే అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు.కొద్దిసేపటి తరువాత విక్రమవర్మ అంతరంగిక మందిరం లోకి వచ్చాడు.అప్పటికే ఆ మందిరంలో విక్రమవర్మ కోసం ఎదురుచూస్తున్న రమణయ్య అతన్ని చూడగానే లేచి అభివాదం చేసాడు. విక్రమవర్మ తన ఆసనంలో కూర్చుంటూ….విక్రమవర్మ : ఇప్పుడు చెప్పండి రమణయ్యా….అంత అత్యవసరంగా సమావేశం అవాల్సిన అవసరం ఏమొచ్చింది….రమణయ్య

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *