త్రిపుర సుందరి 1

By | October 24, 2019
త్రిపుర సుందరి 1 సుందరపట్నం (ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ఊరు) ఒక పెద్ద దేవాలయం లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. చాలా మంది పెద్ద మనుషులు గుడి లోపల చుట్టూ నిలబడి ఉన్నారు. ముందు వరసలో పట్టు పంచె కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని వాసుదేవరావు గారు కూర్చొని ఉన్నారు. అయన వయసు 48 చామన ఛాయ రంగు పొడవుగా కాస్త బలిష్ఠం గా ఉంటారు. చాలా కోపిష్టి, ముక్కు సూటిగా పోయే మనస్తత్వం. అయన కన్నెర్ర చేస్తే గుండె ఆగిపోతుంది సామాన్య జనాలకి. settlementlu చేస్తుంటాడు. ఆయనని నమ్ముకుని మొదట ఎవరైతే వస్తారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది. పోలీసులు కూడా అయన చెప్తే బెయిలు గియులు ఏమి లేకుండానే అయన చెప్పిన వాళ్ళని వదిలేస్తారు. అయన పక్కనే పంచె కట్టుకుని కండలతో 6 -pack వేసుకుని తండ్రి రంగుతో అచ్చం తండ్రి పోలికలతో పెద్ద కొడుకు ఆది కేశవ కూర్చొని ఉన్నాడు. వాడి వయసు ** సంవత్సరములు. తండ్రిలాగానే చాల మొరటు మనిషి, వాడికి ఏది సరిఐనదో అదే చేస్తాడు (అది తప్ప ఒప్ప అనేది ఆలోచించాడు) మొదట చేయి మాట్లాడుతుంది ఆ తరువాతే మనిషి మాట్లాడతాడు అలాంటివాడు. కానీ వాడికి వాళ్ళ తండ్రి అంటే చాల గౌరవం. కొన్ని చోట్ల తన తండ్రి వాళ్ళ కొన్ని విషయాలలో వెనకడుగు వేస్తుంటాడు. తన తండ్రికి తెలియకుండా చాలా ఘనకార్యాలు చేసాడు. (తండ్రి అంటే గౌరవం వాళ్ళ కొన్ని చోట్ల తగ్గుతాడు లేదంటే దారుణమైనవాడు). ఆది పక్కనే ప్యాంటు చొక్కా తొడుక్కుని చిన్న బొట్టు పెట్టుకుని అమాయకమైన మొహం తో దణ్ణం పెట్టుకుంటున్నవాడు రెండొవ అబ్బాయి, పేరు మనోహర్ (పేరుకు తగ్గట్టు చాల అందంగా ఉంటాడు). వయసు ** సంవత్సరాలు. అమ్మాయిలందరి మనసులో మెదిలే డ్రీం బాయ్ ఈ మనోహర్. హీరో మహేష్ బాబు లాగా కాస్త సున్నితం గా కనిపిస్తాడు. చాల మంచివాడు కూడా (ఆలా నటిస్తాడు).  ఇంకా చివర కూర్చున్న చిలకకు పచ్చ లంగా జాకెట్ వేసుకుని ఉన్న కుందనపు బొమ్మ పేరు స్వాతి. వయసు **. బంగారు రంగు ఛాయతో మిల మిలా మెరిసిపోతూ ఉంటుంది. ఏంటో కాంతి వంతంగా ఉంటుంది. కొంచెం బొద్దుగా ఉంటుంది. తెలివికి అమాయకత్వానికి మధ్యలో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గంట గంటకి గుమ్మడికాయ దిష్టి తీయాలి అన్నంత అందంగా ఉంటుంది. లేత కమల పండ్ల మధ్యలో రెండు చేతులు జోడించి పూజలో నిమగ్నమైంది. ఇలా ఉండగా గుడి బయట వందల మంది పార్టీ కార్యకర్తలు అందరు MLA సుందరి గారికి జిందాబాద్, వాసుదేవరావు గారికి జిందాబాద్ అంటూ పెద్దగా నినాదాలు చేస్తున్నారు. ఆ రోజే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ నియోజకవర్గం లో కానీ విని ఎరుగని విధంగా లక్ష యాభై ఓట్ల మెజారిటీతో త్రిపుర సుందరి గారు అఖండ విజయం సాధించారు. సుందరపట్నం లో ఆ పార్టీ గెలవటం అదీ మొదటి సారి. ప్రత్యర్థి ఐన మహేంద్ర నాయుడు ని చిత్తూ చిత్తుగా ఓడించింది సుందరి. నిజానికి మొన్నటిదాకా అక్కడ మహేంద్ర నాయుడిదే రాజ్యం. గత పదిహేనేళ్లుగా ఆయనే గెలిచేవాడు. వాసుదేవరావు మిగతా విషయాల్లో తన ప్రత్యర్థిని ఎదుర్కున్న కూడా ఎన్నికలలో మాత్రం మహేంద్ర నాయుడే గెలిచేవాడు. కానీ ఈ సరి చాల పెద్ద స్కెచ్ వేసి తన భార్య ఐన సుందరిని అభ్యర్థి గ నిలబెట్టి ఎత్తులకు పైఎత్తులు వేసి పెద్ద విజయాన్ని సాధించారు వాసుదేవరావు గారు. వాళ్ళ పెద్ద పెద్ద నినాదాలతో ఊరంతా వినపడేలా బాణాసంచా కాలుస్తున్న శబ్దముల మధ్య, వేద మంత్రాలతో వీస్తున్న శబ్దపు గాలుల మధ్య గుడికి ఆనుకుని వున్నా పవిత్రమైన నదిలో 3 సార్లు మునిగి పైకి లేచింది మన "త్రిపుర సుందరి." నీళ్లలోంచి మునిగి తెలగానే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *