వంశాచారం 38
naa telugu kathalu వంశాచారం 38 ఆ కాలం లో ఆడవారు తమ ఇంటికి విచ్చేసిన విశిష్ట అతిధులకు పడకసుఖం అందిoచే సాంప్రదాయం ఉండటం తో మాలిని దేవికి అది పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించకపోయినా, ధనం, భూమిని తుచ్ఛము గా భావించే ఈ ముసలి సన్యాసి ఇప్పుడు ఈ వయసులో తన భ్రహ్మచర్యాన్ని కోల్పోకుండా ఎలా తనను అనుభవిస్తాడని ఆలోచింపసాగింది.
మాలిని దేవి ఆలోచనలను పసిగట్టిన పుండరీకుడు నవ్వుతూ నీ ఆలోచనలు మాకు అర్థమయింది.
మా భ్రహ్మచర్యానికి ఎటువంటి ఆటంకం కాకుండా మిమ్మలిని అనుభవించడానికి ఒక ఉపాయం ఆలోచించే ఇక్కడకి వచ్చాను..
ఇక్కడి నుంచి నీ ఆలోచనలతోనే వెళ్లిన నేను హిమాలయాలలో వున్న భారాధ్యజ మహర్షి దగ్గర మను ధర్మ శాస్త్రాన్ని అధ్యయనం చేసాను ,అందులో ఆత్మ ను ఒకరి శరీరం నుంచి వేరొక శరీరం లోకి ప్రవేశపెట్టగల విద్యని అభ్యసించి సాధన చేసి నేర్చుకున్నాను.
కానీ నేను ఆయన భార్య తో చేసిన ఒక పొరపాటు వలన నేను నేర్చుకొన్న ఈ విద్య ను నాకు ప్రతి పుష్కర కాలానికి కేవలం పుష్కరాలు జరిగే ఒక పౌర్ణమి రోజు రాత్రి అది కూడా