వంశాచారం 26
naa telugu kathalu వంశాచారం 26 సుశీల దేవకీ ఇద్దరు కలిసి బాగా ఆలోచించి తమ ఇద్దరి కుమారులని పక్కనున్న అడువులోకి వెళ్లి ఒక రెండు రోజులు తల దాచుకోమని , అన్ని సర్దుకొన్నాక తిరిగి రావచ్చు అని చెప్పి వాళ్ళను ఒప్పించి అక్కడనుంచి తప్పించి పంపేశారు.
వారు అంతలా బయపడ్డానికి కారణం రాజేశ్వరి దేవి రొమ్ముల. అసలే రాక్షసి అని పేరుంది. తన వంశాన్ని పూర్తిగా పోగొట్టుకొని అందుకు కారణం తమ కొడుకులు అని తెలిస్తే వాళ్ళను కచ్చితంగా ప్రాణాలతో ఉండనీయదు.అందుకే వాళ్ళని పంపేసి ఏమి ఎరగనట్టు ఉండిపోయారు.
అక్కడ రాజేశ్వరి దేవి ఉగ్ర రూపం దాల్చింది. తాను ఈ దారుణాన్ని సుషేణుడు చేసి వుండఛ్చానే నమ్ముతుంది., కారణం సుసేనుడికి ఎందుకో ఈ వివాహం నచ్చలేదు. వాడు ఎప్పుడూ గజేంద్రుడి తో మాట్లాడింది లేదు పట్టించు కొంది లేదు .అయినా ఇది మాత్రమే కారణం అయి ఉండదు ... ఇంకేదో ఉండచ్చు అది తాను తెలుసు కోవాలి అనుకొంది.
వారిద్దరూ అడవిలోకి పారిపోయారు అని తెలుసుకున్నాకా.. తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన నారయ్య కుటుంబాన్ని ను పిలిచి వారి ఇద్దరినీ బందించి తేవలసిందిగా కోరుతుంది.ఈ లోపు సుమతి కలుగ చేసుకొని క్షమించండి రాజేశ్వరి అమ్మగారు.. ఇక్కడ చెయ్య వలసిన పనులు చాలా వున్నాయి. వారిని పట్టుకోవడానికి నా కొడుకు ఒక్కడు చాలు .వాడు పది మందికి సమానం అని కాముడిని పొగిడి కాముడి చేతనే